ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గణేశ్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఖమ్మం మున్సిపల్...
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరుల ఆర్థిక సహాయం కింద సబ్సిడీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలోని ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్ట్ 25వ తేదీన సచివాలయంలోని దేవస్థానం, మసీదు, చర్చి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు....