మొక్కల తోనే మానవ మనుగడ అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య, జిల్లా కలెక్టర్ ను ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో కలిసి, సుమారు 20 కిలోల...
విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్.. పచ్చదనం పై చాలా శ్రధ్ధ కనబరుస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్నిమాత్రం వదలటం లేదు. తెల్లవారుజామున 5 గంటలకు విజయనగరం మున్సిపల్ ప్లాంటేషన్ రవిని ప్రత్యేకించి ఫోన్ చేయించి.. పిలుపించుకుని...