విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్.. పచ్చదనం పై చాలా శ్రధ్ధ కనబరుస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్నిమాత్రం వదలటం లేదు. తెల్లవారుజామున 5 గంటలకు విజయనగరం మున్సిపల్ ప్లాంటేషన్ రవిని ప్రత్యేకించి ఫోన్ చేయించి.. పిలుపించుకుని తన నివాస సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ కు పచ్చదనంతో పాటు మొక్కల పెంపకం అంటే అమితమైన ఇష్టమని దీంతో కలెక్టర్ మొక్కలను నాటించారని అధికారులు తెలిపారు.
previous post