గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం వచ్చింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద పంపిణీ చేసిన బియ్యం లో...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పీలా చంద్రకళ అనే విద్యార్థినికి జగనన్న గురుముద్ద పధకంలో భాగంగా బియ్యం...
కడప జిల్లా రాజంపేట మండలంలో అంగన్ వాడి ద్వారా ప్లాస్టిక్ బియ్యం పంపిణీ జరగడంతో కలకలం రేగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిదిలోని ఉప్పరపల్లె గ్రామంలో అంగన్వాడీ ద్వారా బియ్యం పంపిణీ జరిగింది....