ప్రతి గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు
పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ...