గత 15 ఏళ్లలో భారతదేశంలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. గత 15 ఏళ్లలో పేదరికం సగానికి తగ్గిన 25 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో...
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. ఈ అంశాన్ని వేరే ఎవరో కాదు సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి ధృవీకరించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్ఫర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పావర్టీ అండ్...