కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడే ఏపీలో పీపీఈ కిట్లు లేవు
కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్నపుడే ఆంధ్రప్రదేశ్ లో పీపీఈ కిట్లు లేవని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జెఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే నాలుగు లక్షల పీపీఈ...