ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
రైలు ప్రమాదాల సీజన్ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. తాజాగా భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ ఊడిపోయింది. అయితే ఈ విషయాన్ని సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం...