అధికారి చేసిన పనితో సమగ్ర శిక్ష బోధకులకు అన్యాయం
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో 20 మంది అధ్యాపకులు పని చేసేవారు. విద్యార్థులకు పాఠాలను బోధించడం, రాత్రి 24 గంటలు కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించడం, ప్రాక్టికల్స్ నిర్వహించడం...