34 మంది విద్యార్ధుల సస్పెండ్
హైదరాబాద్ నగరంలో వున్న పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు ర్యాంగింగ్కు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 34మంది సీనియర్ విద్యార్థులను కళాశాల...