డోర్నకల్ – మిర్యాలగూడెం రైల్వే లైను ఎలైన్మెంట్ మార్పుచేయాలి
కొత్తగా చేపట్టబోయే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుండి నల్గొండ జిల్లా మిర్యాలగూడెం రైల్వే లైను ఎలైన్మెంట్ మార్పు చేయించాలని సిపిఎం బృందం ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును కోరింది.సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా...