ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అప్గ్రేడేషన్ కు , అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వే...
ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడం లక్ష్యంగా మంజూరుచేసిన ఆదర్శ రైల్వేస్టేషన్ల డిజైన్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 39 ఆదర్శ రైల్వేస్టేషన్లుగా ఎంపికయ్యాయి. మరికొద్దివారాల్లో రాష్ట్రంలోని మరో 32 స్టేషన్లనూ ఈ పథకంలో ఎంపిక చేయనున్నారు....