ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అప్గ్రేడేషన్ కు , అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వే...
చమురు, ఆయిల్ ఫామ్ విత్తనాలు ఉత్పత్తికి సంబంధించి నిధులు విడుదలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు...
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ కలసిన వారిలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్...
దేశంలో జరుగుతున్న అనేక సమస్యలపై రేపటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చర్చకు పట్టు బడుతుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం...
రైల్వే లైన్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి, నష్ట పరిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. కొత్తగా...