కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో గురువారం అనారోగ్యంతో ఒంగోలుకు చెందిన శ్రీనివాసులు (55) మృతి చెందాడు. శ్రీనివాసులు మనవడు రవి మా తాత మృతదేహానికి దహన సంస్కారాలు చేసే వారు ఎవరు లేరని...
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న రాజంపేట డి.ఎస్.పి పోలీసు వాహన డ్రైవర్, ఏ ఆర్ కానిస్టేబుల్, చిలకల రాజా, హోంగార్డు ప్రసాద్, రక్షక్ విధులు నిర్వర్తిస్తున్న...