రాజంపేట జిల్లా సాధన కోసం రాజీనామా లు చేస్తామన్న వైసీపీ నేతలు
రాజంపేట ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అన్నీ రాజకీయ పార్టీలు ,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ తమ పదవులకు రాజీనామా...