టీడీపీ ఎంపీ రామమోహన్నాయుడు సంసద్రత్న
శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు సంసద్ రత్న అవార్డు-2020కి ఎంపికయ్యారు. అతి పిన్న వయస్సులోనే ఈ అవార్డుకు ఎంపికైన ఎంపీగా రామమోహననాయుడు రికార్డు సృష్టించారు. పార్లమెంటు సభ్యునిగా కనపరిచిన అత్యుత్తమ పనితీరు, ప్రజాసమస్యలపై...