టీ20 ప్రపంచకప్లో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్
టీ20 ప్రపంచకప్లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 81 బంతులు మిగిలి ఉండగానే భారత్ టార్గెట్ను ఫినిష్...