దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. మొత్తంగా ఇప్పటి వరకు 850...
రిలయన్స్ జియో ఎట్టకేలకు ల్యాప్టాప్ను మార్కెట్ లోకి తీసుకురానున్నది.. జియోబుక్ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్టాప్ను తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చారు. గతంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రకటించిన విధంగానే రియలన్స్ జియో బుక్ను మార్కెట్లోకి...
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన ఆప్టికల్ ఫైబర్, టవర్ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. జియో...