మంత్రికి రూ.126 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.186 కోట్లు
టీడీపీ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ కొంతమందికి కాంట్రాక్ట్లను పంచి పెట్టిందంటూ ట్వీట్ చేశారు. ఎవరెవరికి ఎంత కట్టబెట్టారో వివరాలు కూడా ప్రస్తావించారు. ‘నిన్న మొత్తం జగన్ మోహన్ రెడ్డి...