కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించేందుకు వెళ్లిన 10 మంది మహిళా భక్తులను పంబ నుంచి వెనక్కి పంపేశారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. అందరూ 10 నుంచి 50 ఏళ్ల లోపువారే....
మండల-మకరివిళక్కు పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. 41 రోజుల వార్షిక శబరిమల యాత్ర తొలి రోజున వందలాది మంది భక్తులు శబరిమల చేరుకున్నారు....
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అనుకూల తీర్పు పై స్టే ఇవ్వకుండా విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును...
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపింది. గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడం లాంటి చర్యలు తీసుకోకపోవడంతో...