వనపర్తి జిల్లా మధునాపురం వాగులో ముగ్గురు గల్లంతు
వనపర్తి జిల్లా మధునాపురం వాగులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరళాసాగర్ ఆటోమేటిక్ సైఫాన్స్ తెరుచుకున్నాయి. దాంతో మధనాపురం ఆత్మకూరు మధ్యన రోడ్డుపై నీటి ప్రవాహం భారీగా ఒక్క...