చదివేది ఇంజనీరింగ్ చేసేది చోరీలు
చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు....