26 ఏళ్ల వయసులో మరణించిన సత్యనాదెళ్ల కుమారుడు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల అతి పిన్న వయసులోనే మరణించాడు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 26 సంవత్సరాల జైన్ నాదెళ్ల తుది శ్వాస తీసుకున్నాడు....