డేటా ప్రైవసీ మానవ హక్కులలో భాగంగా పరిగణించి దానిని పరిరక్షించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు .స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఈ రోజు అయన మాట్లాడుతూ . ఈ డేటాను సేకరించే కంపెనీలు వినియోగదారుల సమ్మతితో ఉపయోగించాలని నాదెళ్ల తెలిపారు. అలాగే ఈ డేటాను మంచి ప్రయోజనాల కోసం మాత్రమే కంపెనీలు ఉపయోగించాలని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
previous post