వి ఎస్ యూ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య పి రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి...