పండగలా ప్రారంభమైన పాఠ్యపుస్తకాల పంపిణీ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీపీ అశోక్ పటేల్ పాఠ్య పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా హజ్గుల్లో సర్పంచ్ మారుతి...