కరోనా కట్టడికి షిర్డీ సాయి ట్రస్టు విరాళం రూ.51 కోట్లు
మహారాష్ట్రలో రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు షిర్డీ సాయి బాబా ట్రస్టు రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. కరోనా పై మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమరానికి తన వంతు సాయం...