షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్: ముగ్గురు హతం
జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించి...