మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేసిన ముస్లింలు
మసీదు కాంప్లెక్స్ అద్దెలు పెంచాలని, గడువు ముగిసిన దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు నేడు మహ్మాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్...