మైదుకూరు రూరల్ సర్కిల్ కార్యాలయం ఆకస్మిక తనిఖి
వై.ఎస్.ఆర్ జిల్లాలోని మైదుకూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలు పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మైదుకూరు...