Slider జాతీయంకర్నాటకలోనూ మొదలైన లౌడ్ స్పీకర్ల వివాదంSatyam NEWSMay 9, 2022May 9, 2022 by Satyam NEWSMay 9, 2022May 9, 202201466 మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనూ లౌడ్ స్పీకర్ వివాదం మొదలైంది. హిందూ మత సంస్థ శ్రీరామసేన సోమవారం ఉదయం 5 గంటల నుంచి హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లో వినిపించారు. హుబ్లీ, మైసూర్లోని హనుమాన్ మందిర్లో...