శ్రీశైలం లో మూడు నెలల్లో జలవిద్యుత్ పునరుద్దరిస్తాం
వచ్చే మూడు నెలల్లోనే పూర్తి స్థాయి సామర్ధ్యం తో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి త్వరితగతిన పూర్తి చేసి ఎప్పుడో...