సంతానం కలగలేదని మనస్థాపానికి గురై ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కాకినాడ...
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో దళిత మాల యశోద మరణానికి కారణమైన సుదర్శన్ రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలని మాలల చైతన్య సమితి డిమాండ్ చేసింది. దామరగిద్ద మండలం గత్ప గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి...
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో దూకి...