నేను మీ వాడ్ని కాదంటూ ఏడ్చిన కరోనా శవం
కరోనా కారణంగా మృతి చెందిన మృతదేహాలను కుటుంబ సభ్యుల కు అప్పగించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు మృతుల కుటుంబ సభ్యులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం...