అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లు కనుగొన్న 8వ క్లాస్ స్టూడెంట్
అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లను కనుగొన్న 8 వ తరగతి విద్యార్థిని కైవల్యారెడ్డి నేడు హోంమంత్రి సుచరితను కలిశారు. కైవల్యా రెడ్డి తో పాటు తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి, తమ్ముడు తపస్వి రెడ్డి...