నరసరావుపేట సమీపంలోని ఇస్సప్పాలెం గ్రామంలో నెలకొని ఉన్న సుప్రసిద్ధ దేవాలయం అయిన మహంకాళి అమ్మవారి దేవాలయానికి నూతన కమిటీని నియమించారు. ఈ కమిటీకి చైర్మన్ గా తొగటి వీర క్షత్రియ కులానికి చెందిన ప్రముఖ...
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ గా నేడు పాలేటి రాధాకృష్ణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ మర్యాదల ప్రకారం ముందుగా ఆయనకు పూర్ణ కుంభంతో అర్చకులు...