వడ్డేపల్లి సాహిత్య ప్రస్థానం స్ఫూర్తి దాయకం
విద్య మనిషిని మనిషిగా చేస్తుందని, విద్య పునాది మీదనే ఆశయాల భవనాలను నిర్మించుకోవచ్చునని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, సరస్వతీ సమ్మాన్ గ్రహీత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అన్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయంలో తెలంగాణ...