పండుగ వేళ భారత్ లో ఉగ్రదాడికి తీవ్రవాదుల ప్లాన్
రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. మన దేశంలోకి చొరబడేందుకు 40 మంది అఫ్గాన్ ఉగ్రవాదులు పన్నాగాలు రచిస్తున్నట్టు తెలిపింది....