విద్యల నగరాన్నిదొంగలు లక్ష్యంగా చేసుకున్నారా..!
ఏపీలోని ఉత్తరాంధ్రలో విద్యలనగరంగా పేరొందిన విజయనగరం జిల్లాను దొంగలు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా కాలం కాస్త ముగిసి… సర్వత్రా అన్నివర్గాల వారు తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. పనిలో పనిగా దొంగలు కూడా తమతమ...