256 మంది టిడ్కో బాధితుల మొర ఆలకించండి..!
జగన్ ప్రభుత్వం… నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తోందని చెప్పిన తరుణంలో…. మరి అర్హులైన 256 మంది సంగతేంటని టీడీపీ ప్రశ్నించింది. ఈ మేరకు కలెక్టరేట్ జరిగిన “స్పందన”కు…సోనియా నగర్ ,సారిపల్లి...