భూ కబ్జాదారులతో కళకళలాడుతున్న ప్రభుత్వ కార్యాలయాలు
తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై త్వరలో లోకాయుక్తలో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి రెవెన్యూ డివిజన్...