కబ్జా చేసుకున్న భూమి నుంచి వెళ్లిపొమ్మంటే సర్పంచ్ కుటుంబం హల్ చల్
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని వరదయ్య గారి పల్లి సర్పంచ్ శ్రీహరి కుటుంబం శనివారం నాడు తమ ఆధీనంలో ను భూ కబ్జాలను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హాల్ చల్ చేశారు. పుల్లంపేట మండలంలో...