32.2 C
Hyderabad
May 2, 2024 02: 18 AM

Tag : Land Dispute

Slider కడప

కబ్జా చేసుకున్న భూమి నుంచి వెళ్లిపొమ్మంటే సర్పంచ్ కుటుంబం హల్ చల్

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని వరదయ్య గారి పల్లి సర్పంచ్ శ్రీహరి కుటుంబం శనివారం నాడు తమ ఆధీనంలో ను భూ కబ్జాలను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హాల్ చల్ చేశారు. పుల్లంపేట మండలంలో...
Slider అనంతపురం

ఏసీబీ వలలో బుక్కరాయసముద్రం సిఐ

Satyam NEWS
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సర్కిల్ సీఐ రాము, కానిస్టేబుల్ కరీం ఒక భూ వివాదం పరిష్కారం కోసం బాధితుల నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు....
Slider రంగారెడ్డి

భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్దిపై కేసు నమోదు

Satyam NEWS
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ లోని భూవివాదంలో  మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డి తో పాటు15 మందిపై కేసు నమోదు కాగా వారిలో 10మందిని...
Slider ముఖ్యంశాలు

అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం విచారణ

Satyam NEWS
తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని భూముల సేకరణ లో పాల్పడిన అవకతవకలను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు విధించిన స్టే ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు...
Slider మహబూబ్ నగర్

రామాపురం భూముల పై సమగ్ర విచారణ చేపట్టాలి

Satyam NEWS
రామాపురం గ్రామంలో 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నవారిని కాదని కొందరు అక్రమార్కులకు పట్టాలు ఇస్తున్నారని కెవిపిఎస్ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో  నాగర్ కర్నూలు జిల్లా...
Slider చిత్తూరు

భూ వివాదాల కేంద్ర బిందువు తిరుపతిపై కీలక నిర్ణయం

Satyam NEWS
భూ వివాదాలతో అట్టుడుకుతున్న తిరుపతి నగరంలో పోలీసు వ్యవస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వివాదాలకు కేంద్ర బిందువు అయిన అలిపిరి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న సిఐ సుబ్బారెడ్డిపై...
Slider నల్గొండ

అక్రమంగా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుల ఆందోళన

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రెవెన్యూ పరిధి లోని బూరుగడ్డ గ్రామంలో ఓ రైతుకు తీరని అన్యాయం జరుగుతున్నది. తమ పేరిట ఉన్న పొలాన్ని అన్యాయంగా అక్రమంగా గొల్ల గోపు రాధాకృష్ణ అనే వ్యక్తి...
Slider ఆదిలాబాద్

ఎలిగేషన్: కోనేరు కుటుంబం కబ్జాల కుటుంబం

Satyam NEWS
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన కుమారుడు కోనేరు వంశీకృష్ణ కాగజ్ నగర్ పట్టణం లో బస్ స్టాండ్ ఎదురు గా ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని కాంగ్రెస్...