30.7 C
Hyderabad
April 29, 2024 03: 30 AM
Slider చిత్తూరు

భూ వివాదాల కేంద్ర బిందువు తిరుపతిపై కీలక నిర్ణయం

#AlipiriCircle

భూ వివాదాలతో అట్టుడుకుతున్న తిరుపతి నగరంలో పోలీసు వ్యవస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

వివాదాలకు కేంద్ర బిందువు అయిన అలిపిరి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న సిఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేశారు. నగరంలో భూదందాలకు సహకరిస్తున్నాడని తీవ్ర స్థాయిలో ఆయన  ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా సిఐ సుబ్బారెడ్డి ని క్రైమ్ రికార్డ్స్ విభాగానికి ని బదిలీ చేశారు.

తాడిపత్రి రూరల్ సిఐ గా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్ ను అలిపిరి పిఎస్ సిఐగా నియమించారు.

Related posts

తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర

Murali Krishna

153 ప్రాంతాల్లో 60 అతి స‌మ‌స్యాత్మ‌క ప్ర‌దేశాలు

Satyam NEWS

సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్ర ఇది

Satyam NEWS

Leave a Comment