ఏపీలో ని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో నగర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు…ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్, సీటు బెల్ట్ ,ముఖానికి మాస్క్ లేని వారిని హెచ్చరికలు చేసి మరీ అలెర్ట్ చేసారు....
ఇతను ఎవరో తెలుసా? మనకెలా తెలుస్తాడు. ఈయన తెలంగాణ సిఎం కేసీఆర్ మేనల్లుడు. పేరేమిటో తెలియదు కానీ పోలీసుల అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. పాపం పోలీసులు బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు. నిజంగా సీఎం...