టీఆర్ఎస్ అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం బీజేపీ
కాలనీల సమస్యలు తీర్చటంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఉదయం బడంగ్ పేట కార్పొరేషన్ అల్మాస్ గూడ...