టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి కి మంత్రి రోజా పరామర్శ
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజనాభివృద్ధి శాఖా మంత్రి ఆర్కే రోజా నేడు టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని పరామర్శించారు. ఈఓ ధర్మరెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే....