38.2 C
Hyderabad
April 29, 2024 21: 05 PM
Slider కర్నూలు

టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి కి మంత్రి రోజా పరామర్శ

#Minister Roja

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజనాభివృద్ధి శాఖా మంత్రి ఆర్కే రోజా నేడు టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని పరామర్శించారు. ఈఓ ధర్మరెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. వారి గ్రామమైన నంద్యాల జిల్లా పారుమంచాలకు వెళ్ళి మంత్రి ఆర్కే రోజా టిటిడి ఈఓ ఏవి.

ధర్మరెడ్డిని పరామర్శించారు. ఈఓ ధర్మరెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు మనో ధైర్యంతో ఉండాలని వారి కుటుంబ సభ్యులను మంత్రి కోరారు.

Related posts

వివేకా హత్య కేసులో సీబీఐ ఎదుటకు వైసీపీ నేతలు…

Satyam NEWS

బాగ్ అంబ‌ర్ పేట్‌లో నూత‌న మ్యాన్ హోల్స్ నిర్మాణం

Sub Editor

రాష్ట్ర విభజన కంటే రాజధాని మార్పు పెద్ద అన్యాయం

Satyam NEWS

Leave a Comment