Slider జాతీయంమాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులుSub Editor 2March 16, 2022March 16, 2022 by Sub Editor 2March 16, 2022March 16, 202201803మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఆస్తులపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించి రూ.58.23 కోట్లు కూడబెట్టిన ఆరోపణలపై వేలుమణికి చెందిన 52 చోట్ల అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు....