రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాది విష్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రణాళికా బోర్డు పనిచేస్తుందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఆయన వేద పండితుల ఆశ్వీర్వచనాలు మరియు గన్నవరం...