ప్రజా తీర్పునకు గౌరవం.. మరింత బాధ్యతగా పని చేయాలి
ఆర్కేపురం డివిజన్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీఆర్ఎస్...